ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ హయాంలో సెంటు భూమి అమ్మలేదు: మాజీ టీటీడీ చైర్మన్‌

ABN, First Publish Date - 2020-05-26T02:22:57+05:30

దాతల భూముల్ని అమ్మే హక్కు ఎవరికీ లేదని మాజీ టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దాతల భూముల్ని అమ్మే హక్కు ఎవరికీ లేదని మాజీ టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ అన్నారు. టీటీడీ ఆస్తులను కాపాడలేం అని ప్రభుత్వం భావిస్తే మరో కమిటీ వేసి కాపాడాలని సూచించారు. టీడీపీ హయాంలో సెంటు భూమిని కూడా విక్రయించలేదన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే భవిష్యత్తులో స్వామివారికి విరాళాలు ఇవ్వరని పేర్కొన్నారు. టీటీడీ భూముల వేలం ఆలోచన ప్రభుత్వం మానుకోవాలన్నారు. 

Updated Date - 2020-05-26T02:22:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising