ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వైవీ సుబ్బారెడ్డి అలా చెప్పడం దారుణం’

ABN, First Publish Date - 2020-05-25T23:00:59+05:30

శ్రీవారి ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని టీటీడీ వెనక్కు తీసుకోవాలని ఇండో అమెరికన్‌ బ్రాహ్మణసంస్థ చైర్మన్‌ బుచ్చిరాం ప్రసాద్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: శ్రీవారి ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని టీటీడీ వెనక్కు తీసుకోవాలని ఇండో అమెరికన్‌ బ్రాహ్మణసంస్థ చైర్మన్‌ బుచ్చిరాం ప్రసాద్‌ అన్నారు. వెంకన్నకు భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తిని అమ్మే హక్కు టీటీడీకి లేదన్నారు. ఆస్తులను పరిరక్షించుకోలేక అమ్మకానికి పెడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఆస్తులు నిరర్దకమైనవని వైవీ సుబ్బారెడ్డి చెప్పడం దారుణమన్నారు. టీటీడీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-25T23:00:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising