ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ డిస్కం సంస్థలు తెలిపిన కారణాల పట్ల ట్రిబ్యునల్‌ ఆగ్రహం

ABN, First Publish Date - 2020-09-26T01:20:48+05:30

సోలార్‌ విద్యుత్‌ను తక్షణమే కొనుగోలు చేయాలని, ఏపీ డిస్కం, ట్రాన్స్‌కో సంస్థలకు విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను తీసుకోకపోవడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సోలార్‌ విద్యుత్‌ను తక్షణమే కొనుగోలు చేయాలని, ఏపీ డిస్కం, ట్రాన్స్‌కో సంస్థలకు విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను తీసుకోకపోవడం అంటే జాతీయ వృధానేనని ట్రిబ్యునల్‌ వ్యాఖ్యానించింది. అనంతపురం సోలార్‌ ప్రైవేట్‌ సంస్థ నుంచి 50 మెగావాట్ల విద్యుత్‌ను తీసుకునేందుకు తక్షణమే ఏర్పాట్లు ఏర్పాట్లు చేయాలని, ఏపీ డిస్కం, ఏపీ ట్రాన్స్‌కో సంస్థలకు అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ డిస్కం సంస్థలు తెలిపిన కారణాల పట్ల ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 20కి ట్రిబ్యునల్‌ వాయిదా వేసింది.

Updated Date - 2020-09-26T01:20:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising