ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ బాలికకు న్యాయం చేయండి: గిడ్డి ఈశ్వరి

ABN, First Publish Date - 2020-07-07T03:21:30+05:30

ఏజెన్సీలోని జిన్నేరు గ్రామం కే కోడాపల్లిలో అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఏజెన్సీలోని జిన్నేరు గ్రామం కే కోడాపల్లిలో అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. గిరిజన బాలికపై అత్యాచారం జరిగి పది రోజులైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-07T03:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising