ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీడిన ట్రంక్ పెట్టెల్లో నిధి మిస్టరీ

ABN, First Publish Date - 2020-08-20T21:24:09+05:30

అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన ట్రంక్ పెట్టెల్లో నిధి మిస్టరీ వీడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: సంచలనం రేపిన ట్రంక్ పెట్టెల్లో నిధి మిస్టరీ వీడింది. పెట్టెల్లో దాచిన వెండి, బంగారం, నగదు ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌దిగా పోలీసులు గుర్తించారు. కేసును లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ఒక ఇంట్లో ట్రంక్ పెట్టెలో నిలువ ఉంచిన నిధిని పోలీసులు లెక్కించారు. ఆ సొమ్ము ఎవరిదన్నది తేల్చారు. ముగ్గురు డీఎస్పీలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో 8 పెట్టెలు తెరిచారు. 2.4 కిలోల బంగారం, 24 కేజీల వెండి, రూ. 15.55 లక్షల నగదును గుర్తించారు. రూ. 27 లక్షల విలువైన ప్రాంసరీ నోట్లు, రూ. 49 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ట్రెజరీ ఉద్యోగి మనోజ్ తన దగ్గర పనిచేసే డ్రైవర్ నాగలింగం, మామ అయిన బాలప్ప ఇంట్లో ఈ నిధిని దాచినట్లు పోలీసులు గుర్తించారు. 

Updated Date - 2020-08-20T21:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising