దేశద్రోహం గురించి మీరా మాట్లాడేది?
ABN, First Publish Date - 2020-02-24T08:51:41+05:30
‘‘దేశద్రోహం గురించి జగన్, విజయసాయిరెడ్డి మాట్లాడుతుంటే ఏం బాగోలేదు. ఫెరా చట్టాలను ఉల్లంఘించి, సూట్ కేస్ కంపెనీలతో ప్రజాధనాన్ని దేశాలు మళ్లించి, దేశ ద్రోహం కేసులు నమోదైన వీరు దేశద్రోహం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు
‘‘దేశద్రోహం గురించి జగన్, విజయసాయిరెడ్డి మాట్లాడుతుంటే ఏం బాగోలేదు. ఫెరా చట్టాలను ఉల్లంఘించి, సూట్ కేస్ కంపెనీలతో ప్రజాధనాన్ని దేశాలు మళ్లించి, దేశ ద్రోహం కేసులు నమోదైన వీరు దేశద్రోహం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. చంద్రబాబుపై విచారణ చేయిస్తానంటున్న జగన్.. ముందు తనే ఏతప్పూ చేయకపోతే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లడానికి ఎందుకు భయపడుతున్నారు? ధైర్యంగా కోర్టుకెళ్లి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు కదా? రస్ అల్ ఖైమా కథ తెర పైకి వచ్చాక తేలు కుట్టిన జోడు దొంగల్లా ఢిల్లీ వెళ్లి కేంద్రం కాళ్లు పట్టుకునే పనిలో జగన్, విజయసాయి బిజీ అయ్యారు’’
- బుద్దా వెంకన్న, టీడీపీ ఎమ్మెల్సీ
Updated Date - 2020-02-24T08:51:41+05:30 IST