ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలుగురు ఐపీఎస్‌ల బదిలీ

ABN, First Publish Date - 2020-06-01T08:57:40+05:30

రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. చింతపల్లి ఏఎస్పీ ఎస్‌ సతీశ్‌కుమార్‌ను నర్సీపట్నంలో ఖాళీగా ఉన్న ఓఎస్‌డీ పోస్టులో నియమించారు. గ్రేహాండ్స్‌లో ఏఎస్పీలుగా ఉన్న వి.విద్యాసాగర్‌నాయుడును చింతపల్లి ఏఎస్పీగా, జి.బిందుమాధవ్‌ను రంపచోడవరం ఏఎస్పీగా, తుహిన్‌ సిన్హాను నర్సీపట్నం ఏఎస్పీగా బదిలీ చేశారు. 

Updated Date - 2020-06-01T08:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising