ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం

ABN, First Publish Date - 2020-08-16T18:48:06+05:30

టి.నర్సాపుర్ మండలం, అప్పలరాజు గూడెంలో విషాదం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో.జిల్లా: టి.నర్సాపుర్ మండలం, అప్పలరాజు గూడెంలో విషాదం నెలకొంది. ఎర్రకాలువ దాటుతుండగా ద్విచక్రవాహనంతో సహ వ్యక్తి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే మృతదేహం, వాహనం లభ్యమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జీడిమిల్లి మండలం, అంకంపాలెంకు చెందిన ములకల దుర్గారావుగా గుర్తించారు.

Updated Date - 2020-08-16T18:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising