ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఈశాన్య రుతుపవనాల రాక

ABN, First Publish Date - 2020-10-28T08:28:21+05:30

దేశంలోని అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొనడంతోపాటు ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): దేశంలోని అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొనడంతోపాటు ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు బుధవారం దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించనున్నాయి. అదే సమయంలో దక్షిణ భారతంలోని ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల వల్ల దక్షిణకోస్తా, రాయలసీమల్లో  తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. 

Updated Date - 2020-10-28T08:28:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising