ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగాకు రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: కన్నబాబు

ABN, First Publish Date - 2020-06-19T03:18:48+05:30

పొగాకు రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొనుగోళ్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పొగాకు రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొనుగోళ్లు చేస్తామని ప్రకటించారు. పొగాకు ఉత్పత్తి కంపెనీలకు ప్రభుత్వమే పోటీగా నిలుస్తుందన్నారు. కొనుగోళ్ల లైసెన్సును ప్రభుత్వమే తీసుకునే విధంగా ప్రక్రియ మొదలుపెట్టామని, పొగాకు కొనుగోళ్లలో 920 మంది లైసెన్సుదారులున్నారని తెలిపారు. వేలంలో పాల్గొనేవారిపై ఫోకస్‌ పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. కంపెనీలు కుమ్మక్కై రేటు పడిపోయేలా చేస్తున్నారని, వేలంలో పాల్గొనని గుర్తింపు రద్దు చేయాలని సూచించారని తెలిపారు. పొగాకు రైతులకు క్రాప్‌ హాలీడే ప్రకటించే పరిస్థితి రాకూడదని కన్నబాబు చెప్పారు.


Updated Date - 2020-06-19T03:18:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising