ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో మోసానికి పాల్పడ్డ సృష్టి ఆస్పత్రి అధినేత డాక్టర్ నమ్రతా

ABN, First Publish Date - 2020-08-12T18:34:20+05:30

సృష్టి బేబి ఆసుపత్రి అధినేత డాక్టర్ నమ్రతా చేసిన మరో మోసం వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: సృష్టి బేబి ఆసుపత్రి అధినేత డాక్టర్ నమ్రతా చేసిన మరో మోసం వెలుగులోకి వచ్చింది. తిరుపతికి చెందిన రిటైర్డ్ టీచర్ మల్లికార్జున దంపతులకు డాక్టర్ నమ్రతా భూమి అమ్మారు. కర్నాటక రాష్ట్రం చిక్ బల్లాపూర్‌లో ఒక ఎకరా 35 గుంటల భూమికి అడ్వాన్స్‌గా రూ.27లక్షలను తీసుకున్న డాక్టర్ నమ్రతా... భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసానికి పాల్పడ్డారు. 2008 సంవత్సరంలో ఘటన చోటు చేసుకుంది.  దీంతో మోసపోయిన మల్లికార్జున దంపతులు...డాక్టర్ నమ్రతపై చిక్ బల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే భూమిని డాక్టర్ నమ్రతా మరొకరికి జీపీఏ చేసి అమ్మారని...తమను మోసం చేశారంటూ రిటైర్డ్ టీచర్ మల్లికార్జున దంపతులు కోర్టును ఆశ్రయించారు. 

Updated Date - 2020-08-12T18:34:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising