ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో కరోనా యోధులకు ఫొటోలు మాత్రమే.. డబ్బుల్లేవ్!

ABN, First Publish Date - 2020-08-11T14:34:05+05:30

రాష్ట్ర ఖజనా ఖాళీ అవటంతో కొవిడ్‌ డిస్చార్జ్‌ సమయంలో ఇస్తున్న రెండు వేలను ప్రభుత్వం నిలిపివేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: రాష్ట్ర ఖజనా ఖాళీ అవటంతో కొవిడ్‌ డిశ్చార్జ్‌ సమయంలో ఇస్తున్న రెండు వేలను ప్రభుత్వం నిలిపివేసింది. సిబ్బంది గత నాలుగు రోజులుగా రోగులకు ఒకే రూ.2000లను డిశ్చార్జ్‌  సమ్మరికి కుట్టి ఫోటోలు తీసుకుంటోంది. తిరుపతిలోని అన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ వద్ద, కొవిడ్‌ ఆసుపత్రుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఫోటోలు మాత్రం తీసుకుని డబ్బులు ఇవ్వక పోవటంతో డిశ్చార్జ్ రోగుల విస్మయానికి గురవుతున్నారు. సిబ్బంది కొట్టేస్తున్నారని కొవిడ్ బాధితులు భావిస్తుండగా... ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని సిబ్బంది చెబుతోంది. అయితే ప్రజలు తమను దొంగలనుకునేలా పని చేయిస్తున్న అధికారుల తీరుపై సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-08-11T14:34:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising