తిరుమల ఆలయ ప్రవేశాన్ని రాజకీయం చేయడం తగదు: పాస్టర్స్ ఫెలోషిప్
ABN, First Publish Date - 2020-09-24T14:08:30+05:30
తిరుపతి: అన్య మతస్థుల తిరుమల ఆలయ ప్రవేశ అంశాన్ని మత రాజకీయం చేయడం తగదని తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
తిరుపతి: అన్య మతస్థుల తిరుమల ఆలయ ప్రవేశ అంశాన్ని మత రాజకీయం చేయడం తగదని తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ముఖ్యమంత్రిని డిక్లరేషన్పై బలవంతం చేయడం బలవంతపు మతమార్పిడియేనని పేర్కొంది. రాజ్యాంగ విరుధ్ధమని.. మతసామరస్యానికి తూట్లు పొడవడమేనని తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ అభిప్రాయపడింది.
Updated Date - 2020-09-24T14:08:30+05:30 IST