ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. దీంతో

ABN, First Publish Date - 2020-06-26T03:44:01+05:30

కరోనా కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ భారీగా తగ్గింది. లాక్‌డౌన్‌కు ముందు నిత్యం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: కరోనా కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ భారీగా తగ్గింది. లాక్‌డౌన్‌కు ముందు నిత్యం కిటకిటలాడిన తిరుమలకొండపై ఇప్పుడు ఆస్థాయిలో భక్తులు కనిపించడంలేదు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం భారీగా తగ్గింది. గురువారం వెంకన్న హుండీ ఆదాయం రూ. 88 లక్షలు వచ్చినట్లు టీటీడీ స్పష్టం చేసింది. గురువారం శ్రీవారిని 11,493 మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపింది. 2903 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ప్రకటించింది. 


Updated Date - 2020-06-26T03:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising