తిరుమల సమాచారం..
ABN, First Publish Date - 2020-12-05T13:45:29+05:30
తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం 26,710 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం 26,710 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.82 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 9,444 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కోవిడ్ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చూస్తోంది.
Updated Date - 2020-12-05T13:45:29+05:30 IST