ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.94లక్షలు

ABN, First Publish Date - 2020-09-25T13:01:01+05:30

కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పరిమితి సంఖ్యలో భక్తులకు టీటీడీ అనుమతినిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: కరోనా నేపథ్యంలో  తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పరిమితి సంఖ్యలో భక్తులకు టీటీడీ అనుమతినిస్తోంది. ప్రతీరోజు తక్కువ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 13,620 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 4,182 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న  శ్రీవారి హుండీ ద్వారా రూ.94 లక్షల ఆదాయం వచ్చింది.

Updated Date - 2020-09-25T13:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising