ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన పరకామణి భవనానికి టీటీడీ చైర్మన్ శంకుస్థాపన

ABN, First Publish Date - 2020-08-14T15:31:14+05:30

నూతన పరకామణి భవనానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: నూతన పరకామణి భవనానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ... అత్యాధునాతన సౌకర్యాలతో భవన నిర్మాణం చేస్తామని తెలిపారు. 9 కోట్ల వ్యయంతో దాత మురళీకృష్ణ  సహకారంతో భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. కానుకల లెక్కింపును భక్తులు వీక్షించేలా భవన నిర్మాణం చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-14T15:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising