ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి ఆలయంపై దుష్ప్రచారంపై స్పందించిన ఆలయ పెద్ద జియ్యంగార్లు

ABN, First Publish Date - 2020-03-30T01:35:04+05:30

శ్రీవారి ఆలయంపై సోషల్‌ మీడియాలో వస్తున్న దుష్ప్రచారంపై ఆలయ పెద్ద జియ్యంగార్లు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: శ్రీవారి ఆలయంపై సోషల్‌ మీడియాలో వస్తున్న దుష్ప్రచారంపై  ఆలయ పెద్ద జియ్యంగార్లు స్పందించారు. అన్ని సేవలు ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని పెద్ద జియ్యర్‌ రామానుజాచార్యులు తెలిపారు. స్వామివారికి శాస్త్రోక్తంగా నైవేద్యం సమర్పణ జరుగుతోందని చెప్పారు. ఆలయంలో దీపం కొండెక్కిందన్నది దుష్ప్రచారమే అని జియ్యంగార్లు స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-30T01:35:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising