ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.కోటి 52 లక్షలు

ABN, First Publish Date - 2020-10-21T16:49:35+05:30

తిరుమల: వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం హనుమంత వాహనసేవ జరిగింది. మధ్యాహ్నం పుష్పపల్లకిపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి కొలువుదీరనున్నారు. రాత్రి గరజ వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.కోటి 52 లక్షలని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 17,256 మంది భక్తులు దర్శించుకున్నారు. 3,873 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.  


Updated Date - 2020-10-21T16:49:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising