ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేడుకగా వెంకన్న పుష్పయాగం

ABN, First Publish Date - 2020-11-22T08:44:12+05:30

తిరుమల వేంకటేశ్వరస్వామికి శనివారం పుష్పయాగం వైభవంగా జరిగింది. కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా ఈ ఉత్సవాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి, తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామికి శనివారం పుష్పయాగం వైభవంగా జరిగింది. కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా ఈ ఉత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. 14 రకాల 7 టన్నుల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి పుష్పార్చన చేశారు. కాగా.. తిరుమలలోని గోగర్భం సమీపంలో ఉన్న పార్వేటమండపం వద్ద ఆదివారం భక్తుల్లేకుండానే కార్తీక వన భోజన కార్యక్రమం జరుగనుంది. 


Updated Date - 2020-11-22T08:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising