ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

71వ రోజుకు చేరుకున్న శ్రీవారి ఆలయంలో దర్శనాల నిలిపివేత

ABN, First Publish Date - 2020-05-29T14:24:37+05:30

తిరుమల: శ్రీవారి ఆలయంలో దర్శనాల నిలిపివేత 71వ రోజుకి చేరుకుంది. శ్రీవారికి ఏకాంతంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: శ్రీవారి ఆలయంలో దర్శనాల నిలిపివేత 71వ రోజుకి చేరుకుంది. శ్రీవారికి ఏకాంతంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. కాగా.. శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఆభరణాలను డిజిటలైజేషన్ చేసి టీటీడీ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచనుంది. 

Updated Date - 2020-05-29T14:24:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising