ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.41 కోట్లు

ABN, First Publish Date - 2020-09-29T15:05:58+05:30

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల తాకిడి కొనాసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని పరిమతి సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.  నిన్న శ్రీవారిని  16,733 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 5,052 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.  నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.1.41 కోట్ల ఆదాయం వచ్చింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2020-09-29T15:05:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising