ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో విషాదం... కరోనాతో అర్చకుడు మృతి

ABN, First Publish Date - 2020-08-06T23:17:01+05:30

తిరుమలలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు కరోనాతో మృతి చెందారు. అర్చకుడు కొద్ది రోజుల క్రిత్తమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమలలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు కరోనాతో మృతి చెందారు. అర్చకుడు కొద్ది రోజుల క్రిత్తమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డిప్యూటేషన్‌పై తిరుమలకు వచ్చారు. అర్చకుడికి వారం క్రితం కరోనా నిర్ధారణ కావడంతో వైద్యం కోసం టీటీడీ స్విమ్స్‌కు తరలించింది. ఆయన స్విమ్స్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందారు. అర్చకుడు మృతి చెందడంతో టీటీడీలో తీవ్ర విషాదంలో అర్చకులున్నారు.


ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసా చార్యులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-06T23:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising