ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో నూతన అతిధి గృహానికి సీఎం జగన్ శంకుస్థాపన

ABN, First Publish Date - 2020-09-24T15:10:15+05:30

శ్రీవారి దర్శనం, సుందరకాండ పారాయణం అనంతరం ఏపీ, కర్నాటక ముఖ్యమంత్రులు జగన్, యడ్యూరప్ప...కర్నాటక చౌల్ట్రి వద్దకు చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: శ్రీవారి దర్శనం, సుందరకాండ పారాయణం అనంతరం ఏపీ, కర్నాటక ముఖ్యమంత్రులు జగన్, యడ్యూరప్ప...కర్నాటక చౌల్ట్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ రూ.200 కోట్లతో కర్ణాటక ప్రభుత్వం నిర్మించనున్న నూతన అతిధి గృహానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మైసూరు మహారాజుల సమయం నుంచి తిరుమలలో కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి 7ఎకరాలు భూమిలో నూతన అతిధి గృహాన్ని కర్నాటక ప్రభుత్వం నిర్మించనుంది. శంకుస్థాపన అనంతరం తిరుమల పర్యటనను ముగించుకొని అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సీఎం జగన్ పయనమయ్యారు. రేణిగుంట నుంచి హైదరాబాద్‌కు వెళ్లి...కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ భారతి తండ్రిని సీఎం పరామర్శించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం గన్నవరంకు బయలుదేరి వెళ్లనున్నారు. 

Updated Date - 2020-09-24T15:10:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising