ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమల హాథీరాంజీ మఠం ఖజానాలో అధికారుల తనిఖీలు

ABN, First Publish Date - 2020-09-29T21:18:24+05:30

తిరుమల హాథీరాంజీ మఠం ఖజానాలో అధికారుల తనిఖీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల హాథీరాంజీ మఠం ఖజానాలో అధికారుల తనిఖీలు నిర్వహించారు. తిరుమల జాబాలీ ఆలయంలో ఆభరణం పోయిందని ఫిర్యాదు రావటంతో తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ సిబ్బంది ఒకరు ఆభరణాన్ని బ్యాంకులో తనఖా పెట్టారని మహంతు అర్జున్ దాస్ ఆరోపించారు. 1933లో టీటీడీ ఏర్పాటు ముందు వరకు తిరుమల ఆలయ పరిపాలన వ్యవహారాలు హాథీరాంజీ మఠం చూసింది. 

Updated Date - 2020-09-29T21:18:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising