ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు తిరుమలలో నూతన అతిధి గృహాలకు శంకుస్థాపన

ABN, First Publish Date - 2020-09-23T14:44:01+05:30

రూ.200 కోట్లతో తిరుమలలో నిర్మించనున్న నూతన అతిధి గృహాలకు రేపు శంకుస్థాపన జరుగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: రూ.200 కోట్లతో తిరుమలలో నిర్మించనున్న నూతన అతిధి గృహాలకు రేపు శంకుస్థాపన జరుగనుంది. ఈ మేరకు కర్ణాటక ఎండోమెంట్స్ కమిషనర్ రోహిణి సింధూరి ప్రకటన చేశారు. మైసూరు మహారాజుల సమయం నుంచి తిరుమలలో కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి 7ఎకరాలు భూమి ఉందని తెలిపారు. ఈ స్థలంలో 200 కోట్లతో నిర్మించనున్న నూతన అతిధి గృహాలకు రేపు ఏపీ సీఎం జగన్‌తో పాటు కర్ణాటక సీఎం యడ్యూరప్ప శంకుస్థాపన చేయనున్నట్లు రోహిణి తెలియజేశారు. 

Updated Date - 2020-09-23T14:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising