ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను పెంచి పోషిస్తున్నారు: తిక్కారెడ్డి

ABN, First Publish Date - 2020-06-01T19:54:24+05:30

కర్నూలు: కౌతాళం మండలం తిప్పందొడ్డిలో జరిగిన దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కౌతాళం మండలం తిప్పందొడ్డిలో జరిగిన దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను పెంచి పోషిస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని తిక్కారెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2020-06-01T19:54:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising