ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసు సుఖాంతం

ABN, First Publish Date - 2020-02-21T22:29:27+05:30

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసు సుఖాంతమైంది. ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఏపీ పోలీసులు బెంగళూరులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసు సుఖాంతమైంది. ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఏపీ పోలీసులు బెంగళూరులో గుర్తించారు. తమను వెతకవద్దంటూ తల్లికి మెసేజ్ పెట్టి ముగ్గురు యువతులు ఈ నెల 19న ఇంటి నుంచి వెళ్లిపోయారు. విశాఖ నుంచి చెన్నై.. చెన్నై నుంచి బెంగళూరు వెళ్లిపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు యువతులను బెంగళూరులో గుర్తించారు. అక్కడ నుంచి విశాఖకు తీసుకొస్తున్నారు. ముగ్గురు క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. అసలు ముగ్గురు ఇంట్లోనుంచి ఎందుకు వెళ్లిపోయారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-21T22:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising