ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో మూడో కేసు

ABN, First Publish Date - 2020-03-27T09:14:35+05:30

రాష్ట్రంలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కృష్ణాజిల్లాలో మూడో పాజిటివ్‌ కేసు నమోదైంది. స్వీడన్‌ నుంచి ఈనెల 18న విజయవాడకు వచ్చిన 28 ఏళ్ల యువకుడికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • స్వీడన్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా
  • బుధవారం ప్రభుత్వాస్పత్రిలో చేరిక
  • పరీక్షల్లో కొవిడ్‌-19 వైరస్‌ నిర్ధారణ
  • రాష్ట్రంలో 11కి చేరిన పాజిటివ్‌ కేసులు

విజయవాడ, అనంతపురం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కృష్ణాజిల్లాలో మూడో పాజిటివ్‌ కేసు నమోదైంది. స్వీడన్‌ నుంచి ఈనెల 18న విజయవాడకు వచ్చిన 28 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు గురువారం నిర్ధారించారు. దీంతో విజయవాడలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడుకి, రాష్ట్రవ్యాప్తంగా 11కి చేరినట్టయింది. అతని కుటుంబ సభ్యులకూ కరోనా సోకి ఉండొచ్చన్న అనుమానంతో వారినీ ఐసోలేషన్‌ వార్డుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. అనంతపురం జిల్లాలో గురువారం ఐదు, కాకినాడ జీజీహెచ్‌లో 11 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వారికి వైద్యపరీక్షలు నిర్వహించి వారి శాంపిళ్లను పరీక్షలకు ల్యాబ్‌కు పంపించారు.

Updated Date - 2020-03-27T09:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising