ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆ మూడు’ రైతుల పాలిటి దుష్మన్‌లు: సాకే

ABN, First Publish Date - 2020-09-21T08:34:53+05:30

భారతీయ జనతా పార్టీ, వైసీపీ, టీడీపీలు రైతుల పాలిట దుష్మన్‌ పార్టీలు. రాజ్యసభలో తమకు బలం లేదని తెలిసి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ, వైసీపీ, టీడీపీలు రైతుల పాలిట దుష్మన్‌ పార్టీలు. రాజ్యసభలో తమకు బలం లేదని తెలిసి, నిబంధనలకు విరుద్ధంగా మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకుంది’’ అని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాఽథ్‌ ఆరోపించారు.

బిల్లులను వ్యతిరేకిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని వెల్లడించారు.


Updated Date - 2020-09-21T08:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising