అమ్మవారి గుడికే కన్నం వేసిన దుండగులు
ABN, First Publish Date - 2020-07-06T16:01:19+05:30
రాజమండ్రి: ఏకంగా అమ్మవారి గుడికే కన్న వేశారు దుండగులు. తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం నెల్లిపాకలో ఈ దారుణం వెలుగు చూసింది.
రాజమండ్రి: ఏకంగా అమ్మవారి గుడికే కన్న వేశారు దుండగులు. తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం నెల్లిపాకలో ఈ దారుణం వెలుగు చూసింది. నెల్లిపాకలోని ముత్యాలమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2020-07-06T16:01:19+05:30 IST