ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళను హత్య చేసి బంగారం తీసుకెళ్లిన దుండగులు

ABN, First Publish Date - 2020-07-14T22:36:39+05:30

మహిళను హత్య చేసి బంగారం తీసుకెళ్లిన దుండగులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: కొవ్వూరు సమీపంలో దారుణం చోటు చేసుకుంది. మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కొవ్వూరు మండలం ధర్మవరం వద్దలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళ నుంచి 15 కాసుల బంగారం ఎత్తుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. మృతురాలు కుందుల అనంతలక్ష్మిగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. మృతురాలి వంటిపై ఉన్న బంగారం కోసమే దుండగులు చంపి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2020-07-14T22:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising