ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జి.మాడుగులలో 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత

ABN, First Publish Date - 2020-12-30T07:55:12+05:30

తూర్పు, ఈశాన్య గాలుల వల్ల రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, విశాఖపట్నం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): తూర్పు, ఈశాన్య గాలుల వల్ల రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంది. అయితే గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 1 డిగ్రీ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రులు చలిగాలులు పెరగడంతోపాటు పొగమంచు దట్టంగా కమ్ముతోంది. హైవేలు, తీరప్రాంతం, ఏజెన్సీల్లో చలి, మంచు అధికంగా ఉంటున్నాయి. విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగులలో 5.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 2-3 రోజుల్లో చలి పెరిగే అవకాశముంది.

Updated Date - 2020-12-30T07:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising