ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి చిత్రపటానికి అంత్యక్రియలు చేసిన కొడుకు

ABN, First Publish Date - 2020-08-16T20:02:06+05:30

కాళ్ళ మండలం జువ్వలపాలెంలో తల్లి చిత్రపటానికి కొడుకు అంత్యక్రియలు చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో. జిల్లా: కాళ్ళ మండలం జువ్వలపాలెంలో తల్లి చిత్రపటానికి కొడుకు అంత్యక్రియలు చేశాడు. ఘాతల మేరీ(45) ఉపాధి కోసం ఆమె కువైట్‌కు వెళ్లి అక్కడే అనారోగ్యంతో మృతిచెందింది. కరోనా నేపథ్యంలో మృతదేహం స్వదేశానికి వచ్చే అవకాశం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. ఇక చేసేదిలేక మేరీ ఫొటోను శవపేటికలో ఉంచి శ్మశానంలో ప్రార్ధనలు చేశారు.

Updated Date - 2020-08-16T20:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising