ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరి నెల రూ.300 దర్శన కోటా నేడు విడుదల

ABN, First Publish Date - 2020-12-30T09:21:43+05:30

జనవరి 4 నుంచి 31వ తేదీ వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జనవరి 4 నుంచి 31వ తేదీ వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు తమకు కావాల్సిన తేదీల్లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబరు 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా,  కరోనా వైరస్‌ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జనవరి 2వ తేదీన 8వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.  

Updated Date - 2020-12-30T09:21:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising