ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రభుత్వం అండగా ఉండాలి: పవన్

ABN, First Publish Date - 2020-07-19T20:07:59+05:30

కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రభుత్వం అండగా ఉండాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రభుత్వం అండగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. కుటుంబానికి రూ. కోటి పరిహారంతోపాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 


కోవిడ్ పేరు వింటేనే వణికిపోతున్న సమయంలో ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్న వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ ఉద్యోగులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది సేవలు విస్మరించలేనివని అన్నారు. వారి త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పారు. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు విధులకు వస్తూ కరోనా బారిన పడుతున్నారని, వారికి నాలుగు వారాలపాటు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని జనసేనాని అన్నారు.

Updated Date - 2020-07-19T20:07:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising