ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కావాలి: జీవీఎల్

ABN, First Publish Date - 2020-05-29T20:25:41+05:30

హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. హైకోర్టు తీర్పుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రమేష్ కుమార్ కూడా ఇకపై నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా రాజ్యాంగ విలువలతో పని చేయాలని సూచించారు.


ఏపీ హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను మళ్లీ విధుల్లో తీసుకోవాలని ఆదేశిస్తూ ఇచ్చిన సంచలనాత్మక తీర్పు వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బని జీవీఎల్ వ్యాఖ్యానించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి దెబ్బలు తప్పవన్న విషయం తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు కూడా పరిమితిగలిగిన అధికారాలు మాత్రమే ఉంటాయన్నారు.

Updated Date - 2020-05-29T20:25:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising