ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ

ABN, First Publish Date - 2020-05-31T09:22:13+05:30

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామంలో శనివారం వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. గ్రామంలో పాఠశాల భవనం వద్ద తాగునీటి బోరు విషయమై ఇరువర్గాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంతబొమ్మాళి, మే 30: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామంలో శనివారం వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. గ్రామంలో పాఠశాల భవనం వద్ద తాగునీటి బోరు విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన డొక్కరి మల్లేషు, టీడీపీకి చెందిన పిల్లల పోలయ్య వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని ట్రైనీ డీఎస్పీ శ్రీలత,  టెక్కలి సీఐ నీలయ్య సందర్శించారు. గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-05-31T09:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising