ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్‌ పరీక్షలు మే రెండోవారం నుంచి?

ABN, First Publish Date - 2020-04-05T11:41:49+05:30

టెన్త్‌ పరీక్షలు మే రెండోవారం నుంచి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మే నెల రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.  ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ పరీక్షల కొత్త షెడ్యూల్‌ లాక్‌డౌన్‌ ఎత్తి వేసిన తర్వాత ప్రకటించనున్నారు. కరోనా వైరస్‌ (కోవిండ్‌-19) వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈ నెల 14 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత సాధ్యమా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

Updated Date - 2020-04-05T11:41:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising