ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మర్రిమేకులపల్లిలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-10-30T22:13:22+05:30

తాడిమర్రి మండలం మర్రిమేకులపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామంలో పరిహారం చెల్లించకుండానే అధికారులు ఇళ్లను కూల్చివేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: తాడిమర్రి మండలం మర్రిమేకులపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామంలో పరిహారం చెల్లించకుండానే అధికారులు ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే జేసీబీతో అధికారులు కూల్చారు. భయంతో ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. అధికారుల తీరుపై గ్రామస్తులు మండపడుతున్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను ఖాళీ చేయమని చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతరేకంగా నిర్వాసితులు నినాదాలు చేశారు. 

Updated Date - 2020-10-30T22:13:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising