ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-06-01T18:00:19+05:30

కౌతాళం మండలం, తిప్పలదొడ్డిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా: కౌతాళం మండలం, తిప్పలదొడ్డిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు వేటకొడవళ్లు, కర్రలతో దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు టీడీపీ నేతలకు గాయాలు అయ్యాయి. వ్యవసాయ భూమి దారి విషయంలో ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో టీడీపీకి చెందిన మల్లయ్య, మల్లారెడ్డితోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, దాడి చేసినవారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఆస్పత్రికి వెళ్లకుండా గాయాలతో పీఎస్ ఎదుట బైఠాయించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో కూడా గొడవలు జరిగినప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. చివరికి పోలీసులు కేసు నమోదు చేయడంతో బాధితులు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లారు.

Updated Date - 2020-06-01T18:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising