ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు: తుంగభద్ర దిగువ కాలువ వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-08-13T15:01:33+05:30

తుంగభద్ర దిగువ కాలువ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: తుంగభద్ర దిగువ కాలువ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీటి సరఫరా విషయంలో రైతులు, ఎల్‌ఎల్‌సీ సిబ్బంది మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో డీపీ నెం.56 తూమును సిబ్బంది మూసివేశారు. ఎల్‌ఎల్‌సీ సిబ్బందిపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు ఇవ్వకపోతే నీటి సరఫరా నిలిపివేస్తున్నారని రైతులు ఆరోపించారు.


Updated Date - 2020-08-13T15:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising