ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణాయపాలెం వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-10-24T09:05:46+05:30

వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా మందడంలో చేపట్టిన దీక్షకు తరలివెళుతున్న వారిని శుక్రవారం కృష్ణాయపాలెం వాసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘మూడు’కు మద్దతుగా  వచ్చినవారి అడ్డగింత


మంగళగిరి: వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా మందడంలో చేపట్టిన దీక్షకు తరలివెళుతున్న వారిని శుక్రవారం కృష్ణాయపాలెం వాసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, మూడు రాజధానులకు అనుకూలమంటూ అధికార పార్టీ ఎంపీ మందడంలో దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా మంగళగిరి, చినకాకాని, కాజ, బేతపూడి గ్రామాలకు చెందిన పలువురు దళిత మహిళలను ఆటోల్లో తరలిస్తున్నారు.

ఈ క్రమంలో కృష్ణాయపాలెం గ్రామస్థులు వారిని అడ్డుకోగా ఎంపీ అనుచరులు ఆటోలను అడ్డుకున్న వారి ఫొటోలు తీయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు.


Updated Date - 2020-10-24T09:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising