ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగడం సిగ్గుచేటు: విష్ణువర్ధన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-09-16T22:51:40+05:30

రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగడం సిగ్గుచేటని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. నిందితులపై చర్యలు తీసుకోకుండా భక్తులపై చర్యలు తీసుకోవడం అమానుషమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగడం సిగ్గుచేటని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. నిందితులపై చర్యలు తీసుకోకుండా భక్తులపై చర్యలు తీసుకోవడం అమానుషమన్నారు. అంతర్వేది ఘటనలో నిందితులను పట్టుకోకుండా.. భక్తులను విచారణకు పిలవడం హాస్యాస్పదంగా ఉందని, అంతర్వేది కేసులో జైల్లో పెట్టిన మహిళా భక్తులను విడుదల చేయాలని విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు.

Updated Date - 2020-09-16T22:51:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising