ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ వల్ల ఏపీకి నష్టం: ఆదిత్యనాథ్‌

ABN, First Publish Date - 2020-06-04T23:38:08+05:30

తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ వల్ల ఏపీకి నష్టమని ఏపీ ఇరిగేషన్ స్పెషల్ ఛీప్ సెక్రెటరీ ఆదిత్యనాథ్‌ దాస్ చెప్పారు. 6గంటలుగా కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ వల్ల ఏపీకి నష్టమని ఏపీ ఇరిగేషన్ స్పెషల్ ఛీప్ సెక్రెటరీ ఆదిత్యనాథ్‌ దాస్ చెప్పారు. 6గంటలుగా కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ తరపున వాదనలు రజత్‌కుమార్‌, ఏపీ తరపున ఆదిత్యనాథ్‌ దాస్‌ వాదనలు విన్పించారు. ఏపీకి నీటి కేటాయింపులకు అనుగుణంగానే పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టామని ఆదిత్యనాథ్‌ దాస్ తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్లు మార్చిందని, అందుకే తెలంగాణ ప్రాజెక్టులను కొత్తవిగా పరిగణించాలన్నారు. ఉమ్మడి ఏపీలో జరిగిన ప్రతిపాదనలకు... వీటికి పొంతనలేదని, తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ వల్ల ఏపీకి నష్టమని ఆదిత్యనాథ్‌ దాస్ పేర్కొన్నారు.

Updated Date - 2020-06-04T23:38:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising