ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణానదిని తెలంగాణ, ఏపీ రెండూ పంచుకోవాల్సి ఉంది: బైరెడ్డి

ABN, First Publish Date - 2020-05-24T01:49:06+05:30

కృష్ణానదిని తెలంగాణ, ఏపీ రెండూ పంచుకోవాల్సి ఉందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఏపీ, తెలంగాణ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తే మంచిదని అభిప్రాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కృష్ణానదిని తెలంగాణ, ఏపీ రెండూ పంచుకోవాల్సి ఉందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఏపీ, తెలంగాణ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తే మంచిదని అభిప్రాయపడ్డారు. తుంగభద్రను కృష్ణానదిలో కలిపి సీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడుపై సీఎం జగన్‌ గ్రౌండ్‌ వర్క్‌ చేసినట్టు లేదని విమర్శించారు. జీవో ఇచ్చేముందు తెలంగాణను దృష్టిలో పెట్టుకోవాల్సిందన్నారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి జీవో ఇచ్చిఉంటే వివాదం వచ్చేది కాదని బైరెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు.

Updated Date - 2020-05-24T01:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising