ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో చిక్కుకున్న 250 కోట్ల తెలుగు వర్సిటీ ఆస్తులు

ABN, First Publish Date - 2020-02-24T09:10:33+05:30

రాష్ట్ర విభజన తర్వాత తెలుగు యూనివర్సిటీకి చెందిన రూ.250 కోట్ల విలువైన ఆస్తులు తెలంగాణలో ఇరుక్కు పోయాయని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. ఆదివారం రాజమహేంద్రవరంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి 

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 23: రాష్ట్ర విభజన తర్వాత తెలుగు యూనివర్సిటీకి చెందిన రూ.250 కోట్ల విలువైన ఆస్తులు తెలంగాణలో ఇరుక్కు పోయాయని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. ఆదివారం రాజమహేంద్రవరంలో ఫీలాంత్రోఫిక్‌ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మాతృభాషాభివృద్ధికి కృషి చేస్తున్న వివిధ రాష్ట్రాల రచయితలు, కవులు, సాహితీవేత్తలకు గోదావరి సాహితీ పట్టాభిషేకం పేరుతో నిర్వహించిన జాతీయ పురస్కార మహోత్సవం కార్యక్రమానికి.. ముఖ్య అతిథిగా లక్ష్మీపార్వతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను బ్రౌన్‌ మందిరం నిర్వాహకులు సన్నిధానం శాస్త్రి కలిసి తెలుగు వర్సిటీని రక్షించాలని కోరారు.

Updated Date - 2020-02-24T09:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising