ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో మిర్చి రైతుల కంట్లో కన్నీరు

ABN, First Publish Date - 2020-04-04T22:43:03+05:30

మిర్చి రైతుల కంట్లో కరోనా మంట పెడుతోంది. మాయదారి వైరస్ కారణంగా రైతులు, రైతు కూలీలు పొలాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : మిర్చి రైతుల కంట్లో కరోనా మంట పెడుతోంది. మాయదారి వైరస్ కారణంగా రైతులు, రైతు కూలీలు పొలాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ఒకవేళ వెళ్లినా కోయకముందే మిర్చి కన్నీరు పెట్టిస్తోంది. ఒకవేళ కోసినా అమ్ముకునే దారే కనిపించడం లేదు. కోసే నాథుడు లేకపోవడంతో చెట్లపైనే మిర్చి ఎండిపోతోంది. ఒకవేళ పనులకు ఎవరన్నా వచ్చినా సరే, రెండింతల కూలీ అడుగుతున్నారు. రెండితలు చెల్లించలేని రైతులు వాటిని పొలంలోనే వదిలేస్తున్నారు. దీంతో తాము పెట్టిన పెట్టుబడులు తిరిగి రావని, ఏం చేయాలో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. 

Updated Date - 2020-04-04T22:43:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising