ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ, వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం

ABN, First Publish Date - 2020-03-16T17:32:30+05:30

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. టీడీపీ తరఫున వర్ల రామయ్య.. వైసీపీ తరఫున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఐదుగురి నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారి పరిశీలించారు. నామినేషన్ పత్రాలు అన్నీ సక్రమంగా ఉండటంతో ఐదుగురి నామినేషన్లను ఆమోదించడం జరిగింది.

Updated Date - 2020-03-16T17:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising