ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం... కుందుర్తిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2020-11-22T03:51:45+05:30

సంతమాగులూరు మండలం కుందుర్తిలో దారుణం జరిగింది. టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు గొడ్డలితో దాడి చేశారు. టీడీపీ ఎంపీటీసి అభ్యర్థి బొమ్మినేని కృష్ణయ్య..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: సంతమాగులూరు మండలం కుందుర్తిలో దారుణం జరిగింది. టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు గొడ్డలితో దాడి చేశారు. టీడీపీ ఎంపీటీసి అభ్యర్థి బొమ్మినేని కృష్ణయ్య, గోరంట్ల వీరస్వామిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు జిల్లా నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. బాధితులకు నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్ బాబు చికిత్స అందిస్తున్నారు. 


Updated Date - 2020-11-22T03:51:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising